ఫోటోలు….ఆర్.కె.నగర్ నందు నెహ్రు నగర్ వైభవంగా రామాలయం నందు , అధ్యక్షులుఐ. వి.బాలాజీ , ప్రధాన కార్యదర్శి జి.బాబు, కోశాధికారి ప్రకాష్, లఆధ్వర్యంలో నిర్వహించిన వైకుంఠ వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలుచేసినకేతిరెడ్డిజగదీశ్వరరెడ్డి.అధ్యక్షుడు .

తమిళనాడు తెలుగు యువశక్తి, చిత్రం లో దేవరకొండ రాజు,మురళి ఉన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
టి నగర్ న్యూస్.