టి నగర్ న్యూస్ :చెన్నై మహానగరంలోని న్యూ ఆవడి రోడ్డు, గాంధీనగర్ ఈసిఐ తెలుగు చర్చ్ లో శుక్రవారం ఉదయం ఈ సి ఐ సౌత్ఆంధ్ర డయాస్ బిషప్ ఆర్ కె ఎబెల్ నీలకంఠ ఆధ్వర్యంలో ఉమెన్స్ ఫెలోషిప్ ప్రత్యేక ఆరాధన కార్యక్రమం జరిగింది. ఈ ప్రత్యేక ఆరాధనలో దేశ క్షేమం, సరిహద్దులో సమాధానం, రానున్న నూతన సంవత్సరములు ప్రతి కుటుంబంలో సంతోష సమాధానాలు కలగాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మహిళలకు బహుమతులు, కొత్తబట్టలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కమిటీ పెద్దలు, సభ్యులు, స్త్రీల సమాజం, యవ్వనస్తులు తదితరులు పాల్గొన్నారు..
ఘనంగా ఉమెన్స్ ఫెలోషిప్ కూడిక
Related Posts
ASKA Managing Trust Srinivasa Reddy met Andhra Pradesh Chief Minister Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిసి అభినందించిన చెన్నై, ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ, పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి. … విల్లివాకం న్యూస్
Read moreAITF Tribute to Dr.Konijeti Rosaya
డా. కొణిజేటి రోశయ్యకు ఏఐటిఎఫ్ నివాళి విల్లివాకం న్యూస్: డా. కొణిజేటి రోశయ్యకు అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటిఎఫ్) ఘన నివాళులర్పించింది. ఈ మేరకు సమాఖ్య అధ్యక్షులు ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి ఒక ప్రకటనలో ఇలా తెలిపారు. డా. కొణిజేటి…
Read more
Good idea in mobile news….