విల్లివాకం న్యూస్: చెన్నై తేనాంపేటలో గల కామరాజర్ అరంగంలో కవి వైరముత్తు రాసిన ‘మహా కవిదై’ పుస్తకావిష్కరణ సభ మంగళవారం జరిగింది. ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విడుదల చేయగా, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ పాల్గొన్నారు. అంతేకాకుండా, సైంటిస్ట్ మయిల్ సామి అన్నాదురై తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ మాట్లాడుతూ తాను కవిని కాదని, కవిత్వాన్ని విమర్శించ లేనని, కలంజర్ కరుణానిధి ఉన్నట్లయితే మహాకవిదై రూపుదిద్దిన వైరముత్తును బహుగా ప్రశంసించి ఉండే వారిని తెలిపారు.
ఘనంగా ‘మహా కవిదై’ పుస్తకావిష్కరణ
Related Posts
Telangana Chief Minister’s request to film industry …Keti Reddy Jagadeeswara Reddy
సినీ పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థన భేష్! …కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విల్లివాకం న్యూస్: సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై మీరు నిర్మించే చిత్రాల్లో ప్రకటన రూపంలో అవగాహన కల్పించాలని చిత్ర నటీనటులను, నిర్మాతలను కోరడం స్వాగతించదగ్గ విషయమని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్…
Read moreGrand wedding reception of actor Arjun’s daughter
ఘనంగా నటుడు అర్జున్ కుమార్తె వివాహ రిసెప్షన్ చెన్నైలో జరిగిన నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ మరియు నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య వివాహ రిసెప్షన్లో మావీరన్ వీరపాండియ కట్టబొమ్మన్ పీపుల్స్ డెవలప్మెంట్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు ఎల్…
Read more