చెన్నై న్యూ ఆవిడి రోడ్డులో ఉన్న గాంధీనగర్ ఈసీఐ తెలుగు చర్చిలో సౌత్ ఆంధ్ర డయాస్ బిషప్ ఏబెల్ నీలకంఠ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో సంఘ కమిటీ, సభ్యులు స్త్రీల సమాజం, యవనస్తులు తదితరులు పాల్గొన్నారు.