అన్నానగర్ న్యూస్:సేలం జిల్లా వాలప్పాడి సమీపంలోని తుక్కియంపాళయం పంచాయతీ మరియమ్మన్ పూదూర్ గ్రామానికి చెందిన కధిర్వేల్ కుమారుడు అరుళ్మురుగన్ (27). భవన నిర్మాణ కార్మికుడైన ఇతనికి 3 నెలల క్రితం చంద్రపిల్లవలసు పంచాయతీ పెరియార్ సమతువపురానికి చెందిన కూలీ సంతోష్ కుమార్తె అభిరామి (19)తో వివాహమైంది. హ్యాపీగా జీవితాన్ని ప్రారంభించిన వీరికి కొత్త సంవత్సరం రోజు రాత్రి మాటల వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అభిరామి అనే యువతి అర్ధరాత్రి 12 గంటల సమయంలో సమీపంలోని రైతు మాణికం తోటలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన ఆమె భర్త అరుళ్మురుగన్ కూడా అదే బావిలో దూకాడు. ఇద్దరూ విషాదంగా మరణించారు.
నూతన సంవత్సరం రోజున విషాదం: బావిలో దూకి వధూవరులు ఆత్మహత్య
Related Posts
Concern of passengers at Korukkupet railway station
కొరుక్కుపేట రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల ఆందోళన చెన్నై న్యూస్: కొరుక్కుపేట రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులు బుధవారం ధర్నా చేశారు. ఈ మార్గము నందు ప్రతిరోజూ లోకల్ ట్రైన్స్ ఆలస్యముగా నడుస్తున్నాయని, దాదాపు ఒకటిన్నర నెల రోజులుగా అధికారుల దృష్టికి…
Read moreErkad bus accident: We will provide assistance to the deceased: Chief Minister M.K.Stalin
ఏర్కాడ్ బస్సు ప్రమాదం: మృతులకు సహాయ సహకారాలు అందిస్తాం: ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చెన్నై న్యూస్ :సేలం జిల్లా ఏర్కాడ్ కొండ రహదారిపై 80 అడుగుల గోతిలో ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 63 మంది తీవ్రంగా…
Read more