కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సిఐఐ) యువజన విభాగం, యంగ్ ఇండియన్స్ (యి), తమ ల్యాండ్మార్క్ 20వ జాతీయ సదస్సు ‘టేక్ ప్రైడ్ 2023’ని డిసెంబర్ 21-22, 2023 మధ్య ప్రతిష్టాత్మక ఐటిసి గ్రాండ్ చోళ, చెన్నైలో నిర్వహించారు. ఈ ముఖ్యమైన కార్యక్రమం ద్వారా యువ భారతీయుల సామూహిక గుర్తింపునకు దారి తీసింది. యువ నాయకత్వం, దేశ నిర్మాణం మరియు ఆలోచనా నాయకత్వంపై దృష్టి సారించే ఒక శక్తివంతమైన సంభాషణను ప్రారంభించారు.
భిన్నత్వం మధ్య ఏకత్వాన్ని ప్రతిధ్వనించే నేను ఉన్నాను అనే అంశం కింద, పరివర్తనాత్మక వాతావరణాన్ని పెంపొందించడంలో యువ భారతీయుల దృఢ నిబద్ధతను సదస్సు ప్రదర్శించింది. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, తమిళనాడు మంత్రులు, డా. పళనివేల్ త్యాగ రాజన్ డా.టిఆర్బి రాజా, పరిశ్రమ ప్రముఖులు శ్రీధర్ వెంబు, జోహో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మిథున్ సచేతి, కారట్లేన్ వ్యవస్థాపకుడు, చెన్నైయిన్ ఎఫ్ సి సహ-యజమాని వీటా డానీ, చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, భారత పరిశ్రమల సమాఖ్య తదితరులు దేశ నిర్మాణం మరియు యువత సాధికారతపై అమూల్యమైన ప్రసంగాలు చేశారు.
ముగిసిన ‘టేక్ ప్రైడ్ 2023’ జాతీయ సదస్సు
Related Posts
Delhi Excise policy case | ED arrests Delhi CM Arvind Kejriwa
కేజ్రీవాల్ అరెస్టు; సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని ఆప్ నిర్ణయించింది ఢిల్లీ ప్రతినిధి :ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీలో మద్యం పాలసీ కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 9 సార్లు సమన్లు జారీ…
Read moreAP assembly elections on May 13
మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అమరావతి న్యూస్ :ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.ఇందుకు సంబంధించి…
Read more