విల్లివాకం న్యూస్: కాపు సేవా సమితి (కేఎస్ఎస్) ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జరగనున్నాయి. దీనికి పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలోగల డిఆర్బిసిసిసి పాఠశాల ఆడిటోరియం వేదిక కానుంది.