రైల్వే పనుల్లో ప్రమాదం.. రైలు ఢీకొని ముగ్గురు ఉద్యోగులు మృతి

ముంబై న్యూస్ :ముంబై సమీపంలో ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే ఉద్యోగులు దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై పని చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.