![](https://telugunewstimes.in/wp-content/uploads/2024/02/download.jpeg)
నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్తో కన్నుమూశారు
గిండి న్యూస్:బాలీవుడ్ నటి పూనమ్ పాండే చిన్న వయసులోనే (32) సెర్వికల్ క్యాన్సర్తో మరణించారు. ఇటీవల కూడా ఆమె రామమందిర శంకుస్థాపనలో చురుగ్గా పాల్గొంటూ కనిపించారు. 4 రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అదే ఆమె పోస్ట్ చేసిన చివరి వీడియో. ఆ వీడియోలో, “నలుపు మరియు తెలుపు నా జీవితాన్ని సమతుల్యం చేస్తుంది” అని పేర్కొన్నారు.