మతం అనేది ఉనికికి నిదర్శనం.. మానవత్వం అనే ది మార్గనికి నిదర్శనం ……కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి………..
చెన్నై న్యూస్ :యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా చెన్నై నగరం లోని కోరుక్కుపెట చిగురింతపాలెం తెలుగు బాప్టిస్టు సంఘము ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో తమిళనాడు తెలుగు యువశక్తీ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నరు ,క్రిస్మస్ కేక్ కట్ చేసి ,క్రిస్టియన్ సోదరులకు…
Read more