డీఎంకే ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

విల్లివాకం న్యూస్: వేసవికాలాన్ని పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లా, మాధవరంలో చోళవరం నార్త్ యూనియన్ సెక్రటరీ సెల్వశేఖరన్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా పార్టీ కార్యదర్శి, గుమ్మిడిపూండి అసెంబ్లీ సభ్యుడు టీజే గోవిందరాజన్ రిబ్బన్ కట్ చేసి దీనిని ప్రారంభించారు.

వేసవి తాపాన్ని చల్లార్చేందుకు పుచ్చకాయ, కొబ్బరినీరు, మామిడి పండ్లు, మజ్జిగ శీతలపానీయాలను ప్రజలకు అందించారు.
బస్సు ప్రయాణికులకు, వాహనదారులకు పండ్లు, శీతల పానీయాలు అందించారు.
అదేవిధంగా పొన్నేరి మీంజూర్ కట్టూరు మెట్టూరు తిరుపలైవనంతో పాటు పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ప్రారంభించారు. ఇందులో జిల్లా విద్యార్థి విభాగం, ఆర్గనైజర్ లోకేష్, మీంజూర్ యూనియన్ కమిటీ అధ్యక్షులు రవి, యూనియన్ కార్యదర్శులు.
ఎంఎస్ కె రమేష్ రాజ్, జగదీశన్, సుకుమార్,
నగర కార్యదర్శి రవికుమార్, పొన్నేరి నగర కౌన్సిల్ అధ్యక్షులు పరిమళం, దీపన్, మేత్తూర్ సిలంబరసన్, రమేష్, ముత్తుకుమార్ రాజా, లోకేష్,
డీఎంకేకు చెందిన పలువురు ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు.