పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ

అమరావతి న్యూస్ :జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. 2019 శాసనసభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఈసారి ఒకే నియోజకవర్గంలో పిఠాపురంలో పోటీ చేసిన జనసేన అధినేతను గెలిపించేందుకు కార్యకర్తలు నాయకులు ప్రజలంతా ఎంతో ఉత్సాహంతో ఉన్నారని స్థానికులు అంటున్నారు.